Cmcommonman.com | Telugu News
Political News

యూనివర్సిటీల్లో ఆడపిల్లల భద్రత ఏది? టీడీపీ, జనసేన సోషల్ మీడియా ట్రోలింగ్‌పై వైయస్ఆర్ సీపీ ఫైర్!

31 Views

Description: ఆంధ్రప్రదేశ్‌లో యూనివర్సిటీల్లో ఆడపిల్లల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. విద్యార్థినుల బాత్రూముల్లో కెమెరాలు పెట్టిన ఘటనలపై ప్రభుత్వం మౌనం ఎందుకు? మరోవైపు, టీడీపీ, జనసేన సోషల్ మీడియా ట్రోలింగ్ హద్దు మీరుతోంది. వైయస్ఆర్ సీపీ నేత పోతిన మహేష్ గారు కూటమి ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు. టీడీపీ, జనసేన ట్రోలింగ్ వల్ల వ్యక్తిగత స్వేచ్ఛ దెబ్బతింటోందని, చిన్నపిల్లలకూ మానసికంగా హింస కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సైకో ట్రోలర్లపై పోక్సో కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు దీనిపై స్పందిస్తారా?

0Shares

Related posts

సిఎం జగన్ జన్మదినం సందర్బంగా అవయవ దానం చేసిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి

Cm Commonman News

మాజీ ఎమ్మెల్యే వరద,టిడిపి నాయకులు చేయలేని అభివృద్ధి పనులు వైసీపీ హాయంలో చేస్తున్నాం|రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే

Cm Commonman News

అరకు కాఫీ స్టాల్ ప్రారంభంలో నన్ను ఎందుకు ఆహ్వానించలేదు? 🤔 | ఎంపీ తనూజా ఫైర్🔥 | కేంద్రంపై సంచలన లేఖ!

Cm Commonman News

Leave a Comment