21 Views
Description: అరకు కాఫీ స్టాల్ను పార్లమెంట్లో ప్రారంభించినప్పుడు, స్థానిక ఎంపీ అయిన తనూజా రాణి గారికి ఆహ్వానం పంపలేదు. ఇది కూటమి ప్రభుత్వ ప్రొటోకాల్ ఉల్లంఘన అని ఆమె ఆరోపించారు. అరకు కాఫీ రైతులను పార్లమెంట్కు తీసుకువస్తే బావుండేదని అభిప్రాయపడిన ఆమె, స్పీకర్, ప్రధాని మోదీకి లేఖ రాస్తున్నట్లు ప్రకటించారు. ఈ వివాదంపై పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరివరకు చూడండి!