Cmcommonman.com | Telugu News
Political News

చంద్రబాబు మోసగాడు|గతంలో ఇచ్చిన హామీలను ఇచ్చి మోసం చేశాడు| ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి

144 Views

టిడిపి నాయకుల మాటలు నమ్మకండి, చంద్రబాబు తో సహా అందరూ గతంలో ఎన్నికల సమయం లో ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చలేదని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి అన్నారు.

టిడిపి గత ఎన్నికల్లో మనిఫెస్టో ప్రకటించి అధికారం లోకి వచ్చిన తరువాత వెబ్సైటు లో నుంచి తొలగించిన పార్టీ అని ఇటువంటి పార్టీ ఇప్పుడు మళ్ళీ కొన్ని హామీలు ఇస్తూ మీ ఇళ్ల దగ్గరకు టిడిపి నాయకుల ను మీ ఇంటి దగ్గరకు పంపిస్తున్నదని మీరు వారి హామీలని నమ్మి మోస పోవద్దు అని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి చెప్పారు.

వైసీపీ పార్టీ మనిఫెస్టో ను ఒక పవిత్ర గ్రంధం లాగా భావించి ముఖ్యమంత్రి నుంచి మీ వీధిలో ఉండే సంచివాలయ దాకా భావించి పని చేసి మీకు ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చడాని కీ ప్రయత్నం చేస్తున్నమని,

రాబోయే ఏప్రిల్ నెలలో ఎన్నికలు రాబోతున్నాయని మీ ఓటు మీ భవిష్యత్తు ను నిర్ణయిస్తుందని కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఎన్నికల్లో ఓటు వేయాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి చెప్పారు.

0Shares

Related posts

పవన్ కళ్యాణ్ అసలు రంగు బయటపెట్టిన అంబటి రాంబాబు | టీడీపీ Bటీమ్ జనసేన | వైసీపీ ఫైర్ | Political News

Cm Commonman News

ప్రొద్దుటూరు వస్త్ర వ్యాపారస్తులకు తోడుగా ఉంటాం | Kadapa Mp YS Avinash Reddy | Proddatur MLA Rachamallu Siva Prasad Reddy | The CM

Cm Commonman News

జగనన్న ప్రభుత్వంలో మేలు జరిగితేనే ఓటు వేయండి|Vote only if good things happen in Jaganna government

Cm Commonman News

Leave a Comment