Cmcommonman.com | Telugu News
Political News

రైతుల సమస్యలపై ప్రొద్దుటూరు Ex-MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు | YCP Vs TDP

44 Views

Description: రాష్ట్రంలో అధికార కూటమి ప్రభుత్వం రైతులకు అనుసరిస్తున్న వైఖరి తప్పని, మద్దతుదరలు ప్రకటించకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో మిర్చి రైతులను పరామర్శించేందుకు YS జగన్ వెళ్ళితే, ఆయనపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. 👉 YCP పార్టీ రైతుల పక్షాన పోరాడుతుందని, కేసులకు భయపడే పార్టీ కాదని స్పష్టం చేశారు. 👉 “ఎన్ని కేసులైనా పెట్టండి, రైతుల కోసం పోరాటం ఆపం!” అని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. 🔥 పూర్తి వివరాల కోసం వీడియోను చూడండి & మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి! 🔥

0Shares

Related posts

షర్మిలమ్మ కు గట్టి సమాధానం | Counter to Sharmila | 2CM

Cm Commonman News

సిఎంఆర్ లాంటి మాల్స్ వల్ల లోకల్ వ్యాపారలు దెబ్బతింటున్నాయి అని వ్యాపారస్తులందురూ సిఎం ను ఎమ్మెల్యే రాచమల్లు ద్వారా కలసి చెప్పారు.

Cm Commonman News

తేడా మీరే గమనించండి | Difference Between Andhra, Telangana Governament | 2CM

Cm Commonman News

Leave a Comment