25 Views
Description (వివరణ): గత ఏడాది ఉగాది రోజున భగవంతుని ముందు వాలంటీర్లకు రూ.5,000 నుంచి రూ.10,000 వేతనం పెంచుతామని నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. పవిత్రమైన ఉగాది పచ్చడి తిని కూడా అబద్ధాలు చెప్పొచ్చని చంద్రబాబు నిరూపించాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ల ఉద్యోగ భద్రత గురించి మాట ఇచ్చారు.. కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది? YSRCP అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి గారు వీరి మాటలను కౌంటర్ ఇస్తూ, వాస్తవాలు బయటపెట్టారు. 👉 అసలు నిజాలేంటో తెలుసుకోండి! ✅ వీడియోని లైక్, షేర్ చేయండి & సబ్స్క్రైబ్ చేయండి!