14 Views
మే 19న జరగబోయే గోపవరం పంచాయతీ ఉపసర్పంచ్ ఎన్నిక సజావుగా నిర్వహించాలంటూ అధికారులను కోరిన వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు… ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఒత్తిడి వల్ల అధికారులు తప్పు చేస్తే బాధ్యత వారిదే అని హెచ్చరించారు. ఈ వీడియోలో రాచమల్లు గారి పూర్తి వ్యాఖ్యలు వినండి. 👉 మరిన్ని తాజా రాజకీయ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి 👍 వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి 🔔 బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్లు పొందండి.