26 Views
Description: గోపవరం పంచాయితి ఉప సర్పంచ్ ఎన్నిక సందర్భంగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, ఆయన కుమారుడు కొండారెడ్డి రౌడియిజానికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కోట్ల రూపాయల అవినీతిలో కూరుకుపోయిన వారు ఇప్పుడు తమపై విమర్శలు చేయడం సరైంది కాదని అన్నారు.