34 Views
Description: పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిపై గతంలో తప్పుడు కేసులు పెట్టి, చివరకు ఆ కేసుల వాస్తవం బయటపడ్డా, టీడీపీ ఇప్పుడు లిక్కర్ స్కామ్ పేరుతో మరో కొత్త రాజకీయ డ్రామా మొదలుపెట్టింది. రాజకీయంగా దెబ్బతీయడానికి అబద్ధపు ఆరోపణలు చేస్తూ, ఉన్నతాధికారులను హెలికాఫ్టర్లలో పంపిస్తూ, నెలల తరబడి హడావిడి చేసినా చివరకు ఏమీ లభించలేదు. మైన్స్ కేసుల్లోనూ విచారణ చేసి ప్రభుత్వం ఏం తేల్చిందో ప్రజలకు చెప్పాలి. నిరాధార ఆరోపణలు, రాజకీయ కుట్రలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం మరోసారి సాగుతోంది. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిపై గతంలో తప్పుడు కేసులు పెట్టి, ఇప్పుడు లిక్కర్ స్కామ్ పేరుతో కొత్త కథలు అల్లుతున్న టీడీపీ. రాజకీయ దురుద్దేశ్యంతో చేసిన ఆరోపణలు చివరకు నిరాధారమని తేలాయి. ఇదే విషయంపై మీ అభిప్రాయాలు తెలపండి! 🚀