Cmcommonman.com | Telugu News
Commmon Man News

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పై రాచమల్లు తీవ్ర విమర్శలు | చంద్రబాబు మోసం, ప్రజల్లో వైఎస్ జగన్‌పై సానుభూతి!

14 Views

Description: ప్రస్తుత బడ్జెట్ పై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి చంద్రబాబు నాయుడును తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు, ఇప్పుడు బడ్జెట్‌లో చేసిన కేటాయింపులకు పొంతన లేదని ఆయన అన్నారు. ప్రజలందరినీ చంద్రబాబు మోసం చేశారని, రాబోయే 4 సంవత్సరాలపాటు ఇదే మోసం కొనసాగుతుందని ఆరోపించారు. ప్రజల్లో ఇప్పుడు వైఎస్ జగన్‌పై విశ్వాసం పెరిగిందని, జగన్ అధికారంలో ఉంటే ఈ పథకాలు సరైన విధంగా అమలు అయ్యేవని రాచమల్లు వ్యాఖ్యానించారు.

0Shares

Related posts

వేటగాడు సినిమా షూటింగ్ | Super Star Rajanikanth | 2CM

Cm Commonman News

వరదరాజుల రెడ్డి vs రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి | proddatur updates | 2CM

Cm Commonman News

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి గొప్పతనం | ప్రపంచ మానవాళి ఆయనను ఎలా ప్రేమించాలి?

Cm Commonman News

Leave a Comment