Cmcommonman.com | Telugu News
Commmon Man NewsPolitical News

పుంగనూరులోఅలజడి | Unrest in Punganur today | tdp attack to ycp leaders in punganur today | Smd Voice

58 Views

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుంగనూరు నియోజక వర్గం లో వైసిపి ఎంపి మిథున్ రెడ్డి పై తెలుగు దేశం పార్టీ కీ చెందినా కార్యకర్తలు దాడీ చేసిన సంఘటన ఈ రోజు జరిగింది. ఒక ఎంపి గా తన సొంత నియోజక వర్గానికీ వెళ్ళిన మిథున్ రెడ్డి పై ఈ విధంగా డాడీ జరగటం తో ఒక్క సారి గా రాష్ట్రంలో జరుగుతున్నా శాంతి భద్రతా ల పరిస్థితి ఎలా ఉందొ అడ్డం పడుతుంది, నిన్నటికీ నిన్న వినుకొండ లో నడిరోడ్ మీద ఒక యువకున్ని అతి దారుణంగా నరికి చంపినా సంఘటన మరువ ముందే మరుసటి రోజు ఈ విధంగా ఒక ఎంపి తన సొంత నియోజక వర్గానికీ వెళ్ళిన సమయంలో టిడిపి పార్టీ కి చెందినా కార్యకర్తలు రాళ్ల తో దాడి చేయటం ఏమిటని సాధారణ ప్రజానీకం ప్రశ్నింస్తున్నారు. ఈ సందర్భంగా ఎంపి మిథున్ రెడ్డి మీడియా తో మాట్లడుతూ రాష్ట్రము రావణ కాష్టం లా హింసాత్మక సంఘటనలు జరుగుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు చూస్తూ ఉన్నారని ఆపాల్సిన వారే ఇలా హింస ను ప్రోత్సహింస్తే పరిస్థితి ఇలా ఉందొ అర్థం చేసుకోవాలని ప్రజలను ఉద్దేశించి చెప్పారు . ఇంకా మరెన్నో విషయాలు ఎంపి మిథున్ రెడ్డి మీడియా తో చెప్పారు, అవి అన్ని తెల్సుకోవాలంటే దయచేసి మొత్తం వీడియో చూడండి .

0Shares

Related posts

వరద అల్లుడు ఘరానా మోసగాడు | Proddatur MLA Rachamallu statment | 4CM

Cm Commonman News

👉 ప్రభుత్వ అహంకారానికి న్యాయదేవత గట్టి చెంపదెబ్బ | తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Cm Commonman News

వరద దమ్ముంటే నిరూపించు | Bangaru Reddy Statement | 2CM

Cm Commonman News

Leave a Comment