Cmcommonman.com | Telugu News
Political News

చంద్రబాబు నిర్దోషిగా బెయిల్ రాలేదు |రోగాలు ఉన్నాయు అని హెల్త్ రిపోర్ట్ ఇచ్చి|బెయిల్ తెచ్చుకున్నారు

122 Views

ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరద రాజుల రెడ్డి, మరికొంత మంది టిడిపి నాయకులు, పచ్చ మీడియా వారు చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు, కోర్టు 4 అంశాల పై తీర్పు ఇచ్చింది. 1. చంద్రబాబు మీద పెట్టిన కేసు రాజకీయ కక్ష తో పెట్టినది కాదు అని . 2. చంద్రబాబు ఆరోగ్య సమస్యలున్నాయని కోర్టు కు హెల్త్ రిపోర్ట్ లు సమర్పించిన వాటినీ పరిగణ లోని కి కోర్టు తీసుకుంది. 3. కోర్టు ప్రస్తుతం బెయిల్ మాత్రమే ఇస్తున్నామని ఈ కేసు లో చంద్రబాబు తప్పు చేయలేదు అని నిర్ధారించడం లేదని తీర్పు లో చెప్పా లేదు . 4. కేసు పూర్వ పరాలు క్రింది కోర్టు విచారణ చేస్తుంది అని హైకోర్టు తీర్పు లో చెప్పింది. టిడిపి నాయకులు చదువు రాకనో, అవగాహన చేసుకోకుండా మాట్లాడుతున్నారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి మీడియా తో చెప్పారు .

0Shares

Related posts

వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే స్టేడియం కట్టిస్తా | Proddatur MLA Rachamallu Siva Prasad Reddy | The CM

Cm Commonman News

ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికీ ప్రాణాలైన ఇస్తానంటున్న ప్రొద్దుటూరుఎమ్మెల్యేరాచమల్లుశివప్రసాద్ రెడ్డి

Cm Commonman News

మన ఎమ్మెల్యే రాచమల్లు దాన కర్ణుడు, వరద జీవితం లో ఎవ్వరి కైనా దానం చేసినారా ? వరికూటి ఓబుల రెడ్డి

Cm Commonman News

Leave a Comment